బద్వేల్ లో ప్రచారం చేసే కేంద్ర మంత్రులు వీరే...?
అదేవిధంగా కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రి అలాగే మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రచారం చేసే అవకాశాలు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే తెలంగాణ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ అలాగే మరికొంతమంది ప్రచారం చేయొచ్చు అనే వార్తలు వినపడుతున్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచారానికి రావచ్చని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఆటు హుజురాబాద్ ఇటు బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం చేయవచ్చు.