దిశా కేసు: లారీ డ్రైవర్ ను పిలిచారు...!
దిశ కమిషన్ ముందు నేడు శంషాబాద్ డీసీపీ, లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి హాజరు అవుతున్నారు. ఇప్పటికే అప్పటి సీపీ గా ఉన్నసజ్జనార్ ను రెండు రోజుల పాటు ప్రశ్నించిన కమిషన్... సజ్జనార్ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే డీసీపీ ని నేడు ప్రశ్నించనుంది. ఎన్ కౌంటర్ గురైన బాధితుల వివరాలపై లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి ని ప్రశ్నించనుంది.