జగన్ ను నమ్ముకున్న ఆ ఇద్దరు, ఇప్పటికి న్యాయం జరిగింది...!
గతంలో వంశీకృష్ణ ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి అని వరుదు కల్యాణి ,ఎం.పి కావల్సిన వ్యక్తి.కొన్ని కారణాల వల్ల టిక్కెట్ ఇవ్వలేకపోయాము అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని పార్టీకోసం పని చేశారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నారు అని భవిష్యత్తులో ఇంకా మరిన్ని పెద్ద పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు. మరో ఇరవై ఏళ్లు జగన్ సీఎంగా ఉంటారు అని ఆయన స్పష్టం చేసారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు.