బీసీ జనాభా లెక్క పెట్టాల్సిందే: ఏపీ సర్కార్ లెక్కలు
భారతదేశంలో చివరి సారిగా కులగణణ 1931 లో జరిగింది అని అప్పట్లో భారతదేశ జానాభా 30 కోట్లు, అందులో పాకిస్ధాన్, బంగ్లాదేశ్ జనాభా కూడా ఈ లెక్కల్లో కలసి ఉన్నాయి అన్నారు. ఈ గణణ మూలంగా నిజమయన లబ్దిదారుని గుర్తింపుకు ఉపయోగపడుతుంది అని వివరించారు. జనగణణ పది సంవత్సారలకు ఒక సారి లెక్కిస్తారు అని అయితే బిసి జనగణన మాత్రం జరగడం లేదు అన్నారు.