ఇవాళ్టి నుంచి మళ్లీ హైకోర్టులో ఆ కేసుల విచారణ..?
అందుకే రాజధాని రైతులు తమ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని కోరుతున్నారు. ఈ మేరకు వాదనలకు రైతుల తరపు లాయర్లు సిద్ధమయ్యారు. ఏ అంశాలపై విచారించాలో అఫిడవిట్లు వేయాలని హైకోర్టు గతంలోనే అడిగింది. అలాగే ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే ధర్మాసనం ఆదేశించింది. ఇప్పుడు కరోనాతో థర్డ్ వేవ్ విజృంభించడంతో హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. మరి తీర్పు ఏ విధంగా వస్తుందో.. ఏమో..?