సింగరేణి ప్రమాదం: ముగ్గురి మృతదేహాలు వెలికితీత?
కానీ మిగిలిన ముగ్గురు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, ఏరియా సేఫ్టీ మేనేజర్ జయరాజ్, మరో కార్మికుడు శ్రీకాంత్ ఉన్నారు. చైతన్య తేజ, జయరాజ్, శ్రీకాంత్ దేహాలను రెస్క్యూ సిబ్బంది అతి కష్టం మీద వెలికి తీశారు. ఈ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది.