తెలంగాణ రాష్ట్రం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన వ్యక్తిగత వైద్యుడు
డాక్టర్ ఎంవీ రావు పలు విషయాలను వెల్లడించడం అనేది జరిగింది.
కేసీఆర్ కు ఎడమ చెయ్యి లాగుతుందని ఆయన చెప్పారన్నారు.ఇక ఆయన రెండు రోజులుగా బలహీనంగా ఉన్నారని వారు చెప్పారు.
కేసీఆర్ కు ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నామని చెప్పారు.
కేసీఆర్ కొద్ది సేపటి క్రితమే యశోదా ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు.ఇక నిలకడగానే ఉందని....కేసీఆర్ కు ఏంజియోగ్రామ్ ఇంకా అలాగే సిటీస్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థిితి అయితే బాగానే ఉందని ఆయన వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు తెలిపడం జరిగింది.
కేసీఆర్ వెంట భార్య, కూతరు
కవిత ఇంకా అలాగే
రాజ్యసభ సభ్యుడు
సంతోష్ కుమార్ లు ఉన్నారు.
ఉప్పల్ పర్యటనలో ఉన్న
కేటీఆర్ హుటాహుటిన యశోద ఆసుపత్రికి చేరుకోవడం అనేది జరిగింది.కేసీఆర్ ఆసుపత్రికి వచ్చారని తెలిసి పలువురు మంత్రులు యశోదాకు చేరుకోవడం అనేది జరిగింది.