ఇంటర్ విద్యార్థులకు షాక్.. మళ్లీ మారేనా?
జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 16కు బదులు 21 నుంచి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ తేదీల్లో ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. అందువల్ల ఇంటర్, పదో తరగతి పరీక్షలు తప్పనిసరిగా మారే అవకాశం ఉంది. ఈ మార్పులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అందువల్ల ఇంటర్, పది తరగతులు విద్యార్థులు పరీక్షలకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండటం మంచిది.