నడిరోడ్డుపై భార్యను నగ్నంగా నిలబెట్టి స్నానం?
వ్యాపారంలో లాభాలు రావాలని... సుఖశాంతులు నెలకొనాలని.. ఇలాంటి క్షుద్రపూజ చేయించాడా భర్త. మరో దారుణం ఏంటంటే.. ఈ అరాచకానికి ఆ మూర్ఖ భర్త తల్లిదండ్రులు కూడా సహకరించారు. భర్త ఒత్తిడితో ఆ భార్య సిగ్గుతో చచ్చిపోయింది. అందరి ముందు నగ్నంగా స్నానం చేసింది. చుట్టూ ఉన్నవారు ఆ దారుణాన్ని కళ్లప్పగించి చూశారు. ఆ దారుణం తర్వాత బాధితురాలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్తను, తల్లిదండ్రులను అరెస్టు చేశారు.