గుజరాతీలు దేశాన్ని దోచేస్తున్నారా?
అంబానీ, అదానిల చేతిలోకి కేంద్ర ప్రభుత్వం పోయిందన్న చాడ వెంకట్ రెడ్డి.. సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ కట్టబెడుతున్నారన్నారు. అంబానీ, అదానిల ఆదాయం ఎనిమిదేళ్లలో విపరీతంగా పెరిగిపోయిందని.. టాటా, బిర్లా కనుమరుగు అయ్యారని.. కానీ అదానీలు, అంబానీలు పుట్టుకొచ్చారని venkat REDDY' target='_blank' title='చాడ వెంకట్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి సీపీఐ పోరాటం చేస్తుందని venkat REDDY' target='_blank' title='చాడ వెంకట్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.