సీపీఎస్ అంశం.. జగన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
అయితే.. 2004 సెప్టెంబరు 1 కంటే ముందుగా చేరిన ఉద్యోగుల సంఖ్య 6510గా ఉన్నట్టు ఇప్పటికే ఏపీ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపింది. హోంశాఖతో పాటు ఇతర విభాగాల్లోనూ 2004 కంటే ముందుగా నోటిఫికేషన్ విడుదలై ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా విధుల్లో చేరిన వారి వివరాలను సేకరిస్తారు. అయితే.. ఈ ప్రక్రియలో 2003 డీఎస్సీ, పోలీసు కానిస్టేబుళ్లు, 1999 గ్రూప్ 2 బ్యాచ్ ఉద్యోగులకు లబ్ది కలిగే అవకాశం ఉంది. మరి కొందరికే అవకాశం కల్పిస్తే మిగిలిన ఉద్యోగులు ఊరుకుంటారా?