జగన్.. టైంపాస్ చేస్తున్నారా?
రైతుల పాదయాత్ర సాగే మార్గంలో వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానులు కావాలంటూ ఫ్లెక్సీలు కట్టారు. రైతులను రెచ్చగొట్టడం కోసమే వైసీపీ ప్రభుత్వ ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని.. వాటిని శాంతియుతంగానే ఎదుర్కొంటామని చెబుతున్నారు. తీర్పు వచ్చిన 6 నెలల తర్వాత పిటిషన్ వేయటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ పోరాటం ఆపేది లేదని స్పష్టంచేశారు.