తెలంగాణ టీచర్లకు కేసీఆర్ గుడ్ న్యూస్?
ఈ నెల 27 నుంచి దీనికి సంబందించిన ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. పూర్తి షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని అధికారులకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దీంతో తెలంగాణ టీచర్లలో ఆనందం నెలకొంది. ఎన్నాళ్ల నుంచో వారి ఎదురు చూపులకు ఫలితం దక్కబోతోంది.