అధికారంలోకి వస్తే.. ఉద్యోగులకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్?
ఒకటో తేదీకి వేతనాలు రాకపోవడంతో జీతంపై ఆదారపడిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఒకటో తేదీ జీతాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని... భూములు, మద్యం ఓ ఆర్ ఆర్ పై వచ్చిన డబ్బంతా బీఆర్ఎస్ కార్యకర్తలకు దోచిపెడుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.