ఆ ఆరుగురు.. జగన్ శత్రువులు?
దేశంలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులుంటే సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న మాత్రమేనంటున్న మంత్రి జోగి రమేశ్.. సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుందని రుచి చూపించిన వ్యక్తి జగనన్న అంటున్నారు. 25 మంది మంత్రివర్గం ఉంటే అందులో 17 మంత్రి పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారని మంత్రి జోగి రమేశ్ గుర్తు చేశారు.