కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్ప చేశారా?
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని భాజపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు హామీ ప్రకారం చెల్లించాల్సిన అవసరం ఉందన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. పాత రైతు బంధునే ఇచ్చి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు.