ఎంపీగా గెలిపిస్తే.. బంపర్ ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్?
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు కోర్టులో తను వేసిన కేసు చల్లదంటూ జడ్జి ఉత్తర్వులు ఇవ్వడం పై మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మోడీకి తొత్తులుగా మారాయన్నారు. అటువంటి పార్టీలకు ప్రజలు ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం తాను పోరాడుతున్నారని రాబోయే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా తనని గెలిపించాలని కే ఏ పాల్ కోరారు.