మన ఓటర్లు మామూలోళ్లు కాదు.. ఆ యాప్ పిచ్చపిచ్చగా వాడేశారుగా?
అత్యధికంగా గుజరాత్లో సుమారు 1462 కోట్ల రూపాయల విలువైన ప్రలోభాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ...సీ-విజిల్’యాప్కు రెండు నెలల్లోనే దాదాపు 4 లక్షల 24 వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ నివేదిక తెలిపింది. వాటిలో 4 లక్షల 23 వేల 908 ఫిర్యాదులను పరిష్కరించినట్లు ఈసీ నివేదిక పేర్కొంది. దాదాపు 89 శాతం కేసులను వంద నిమిషాల్లోనే ఛేదించినట్లు ఈసీ నివేదిక వెల్లడించింది.