
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఇలా.. షెడ్యూల్ ఏంటో తెలుసా?
అసెంబ్లీ గేటు వద్ద రాష్ట్ర గవర్నర్ అబ్జుల్ నజీర్ కు సీఎం చంద్రబాబు, మండలి చైర్మన్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇతర అధికారులు స్వాగతం పలకనున్నారు. ఉదయం 10 గంటలకు శాసనసభ వేదికగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఉదయం 11.15 గంటలకు ప్రసంగం పూర్తి కాగానే గవర్నర్ అబ్జుల్ నజీర్ రాజ్ భవన్ కు తిరిగి పయనమవుతారు. అయితే ఈ సమావేశాలకు వైసీపీ అయ్యే అవకాశం లేదు.