మళ్ళీ పెట్రోల్ బాంబ్.. పెద్ద సమస్యే..!!

Purushottham Vinay
ఇక పెట్రోల్‌ రేటు 150 రూపాయలకు చేరుతుందా? లేదా 12 నుంచి 25 రూపాయల దాకా పెరిగే అవకాశముందా..? లేదా అది రేపటి నుంచే అమలులోకి రాబోతోందా..? అంటే..అవుననే ఆన్సర్ వస్తోంది. అవును..ఇక ఉక్రెయిన్‌లో పుతిన్ సేన బాంబుల మోత మోగిస్తుంటే.. ఆ రీ సౌండ్‌ వరల్డ్‌ వైడ్‌ అంతా కూడా ప్రతిధ్వనిస్తోంది. ఉక్రెయిన్‌ ఇంకా రష్యా వార్‌..ఈ ధరలపై చాలా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 14 ఏళ్లలో మొదటిసారి 140 డాలర్లకు చేరడం జరిగింది. ఇక అలాగే బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర. 2008 నుంచి ఇదే అత్యధిక రేటు. దీంతో పెట్రోల్‌ ఇంకా అలాగే డీజిల్‌ ధరలు మరింత పెరగనున్నాయి. చమురు కంపెనీలు పెట్రోల్‌ లీటరుకు దాదాపు 12 నుంచి 25 రూపాయల దాకా పెంచే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్‌ ఈరోజుతో ముగుస్తుంది. ఇక ఈ ఎన్నికలు కంప్లీట్ అయిన వెంటనే పెట్రోల్‌ రేట్స్‌ కూడా పెరిగే ఛాన్సుందని అంటున్నారు నిపుణులు. ఇదే కనుక జరిగితే సామాన్యుని జేబుకు చిల్లుపడటం అనేది ఖాయమంటున్నారు.ఇక ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో చమురు ధరలకు బాగా రెక్కలొచ్చాయి.



రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా ఇంకా అలాగే యూరప్‌ దేశాలు అన్నీ పరిశీలిస్తున్నాయి.దీంతో క్రూడ్‌ ధర అనేది మరింత పెరుగుతోంది.ఇక సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు అనేవి రోజూ ధరలను సవరిస్తాయి. ఐతే మూడు నెలలకు పైగా ఈ ధరల్లో అసలు మార్పులేదు. కానీ ఉక్రెయిన్‌ సంక్షోభంతో ధరలు అనేవి అమాంతం ఆకాశానికంటాయి. ఇక అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైపైకి కదులుతున్నాయి కూడా.ఇక దీని ప్రభావంతో పెట్రోల్‌ ధరలు అనేవి 150కి చేరే అవకాశముందంటున్నారు నిపుణులు. ఇక బంగారం ధర వచ్చేసి 60వేల రూపాయలను టచ్ చేస్తుందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400ఉండగా ఇంకా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,800గా ఉంది. అలాగే రానున్న రోజుల్లో ఇది 60వేలకు పెరిగే అవకాశముందంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: