క్రికెట్ అభిమానుల కోసం జియో సంచలన ఆఫర్
అదేంటంటే రానున్న సౌత్ ఆఫ్రికా -ఇండియా సిరీస్ ను జియో తమ యూజర్లు కు ఫ్రీ గా వీక్షించే సదుపాయం కల్పించింది ఇందుకోసం యూజర్లు జియో టీవీ డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కడ వున్నా మీ ఫోన్ లో నెట్ ఉండి అందులో జియో యాప్ ఉంటే సరిపోతుంది. ఆసిరీస్ మొత్తాన్ని ఇంగ్లీష్ , హిందీ తోపాటు తెలుగు , తమిళ , కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లో ప్రత్యేక్షంగా వీక్షించవచ్చు. ఇందుకోసం జియో, స్టార్స్ ఇండియా తో ఒప్పుందం కుదుర్చుకుంది. ఈ ఆఫర్ తో జియో.. తమ యూజర్ల కు మరింత చేరువకావాలని భావిస్తుంది.