వామ్మో.. 5 వేల మంది మహిళలపై?

praveen
ఇటీవలి కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా మహిళలు కామ కోరల్లో చిక్కు కుంటూనే ఉన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్న కొన్ని కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ టెక్ బిలియనీర్ మైకేల్ గోగన్ రాసలీలలు బయటపడటంతో సంచలనంగా మారిపోయింది. ఏకంగా తన సంస్థలో పనిచేసే మాజీ ఉద్యోగులు ఇక మైఖేల్ పై ఫిర్యాదు చేస్తూ 135 పేజీలో ఫిర్యాదును కోర్టులో సమర్పించారు. కనీసం మాటల్లో చెప్పలేని విధంగా అతను ఏకంగా వేల మంది మహిళలపై దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఫిర్యాదు చేశారు.

 ఇలా తమను లైంగికంగా బాధ పెట్టినందుకు కానీ తమకు న్యాయం జరిగేలా చూడాలని ఏకంగా 800 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలి బాధితులు అందరూ కోరుతూ కోర్టులో దావా  వేశారు. ఇక దీనికి సంబంధించి {{RelevantDataTitle}}