పండు కోసేందుకు వెళ్లిన బాలిక.. పట్టుకున్న యజమాని.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు చూసిన తర్వాత మనుషులు తాము మనుషులం అన్న విషయాన్ని మరిచిపోతున్నారేమో అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే మానవత్వానికి జాలి దయ అనే గుణానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే మనుషులు.. ఇక ఇప్పుడు సాటి మనుషుల విషయంలో ఎంతో క్రూరత్వంతో వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా షాక్ అయ్యేలా చేస్తూ ఉంది. అంత చిన్న విషయానికే ఇంత దారుణంగా వ్యవహరించడం అవసరమా అనుకునేలా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కూడా ఇలాంటి తరహా ఘటన అని చెప్పాలి. {{RelevantDataTitle}}