ప్రియురాలు కోసం భార్యని చంపాడు.. చివరికి ప్రియురాలును కూడా దారుణంగా!?
కొన్ని ఘటనలు అందరిని షాక్ కి గురి చేస్తుంటాయి.. సాధారణంగా మన పెద్ద వాళ్ళు అంటుంటారు.. ప్రతి ఒక్కరి పాపం పండుతుంది అని. అలానే అనంతపురంలో ఓ వ్యక్తి పాపం పండింది. పరాయి మహిళా కోసం భార్యను చంపి పోలీసుల నుండి తప్పించుకున్న వ్యక్తి అదే పరాయి మహిళను చంపి ఇప్పుడు జైలు కుడు తింటున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలోని సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లికి చెందిన రామాంజికి అదే ప్రాంతానికి చెందిన మరెక్క అనే మహిళతో
అయితే వారి ఇద్దరి మధ్య భార్య అడ్డుగా ఉంది అని భార్యను దారుణంగా
ఇంకా ప్రియురాలును చంపినా సంగతి పోలీసులకు తెలియడంతో రామాంజిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో భార్యను {{RelevantDataTitle}}