తల్లిపై అఘాయిత్యం.. టీవీ నటుడి నిర్వాకం..?
తాజాగా ఓ సీరియల్ నటుడు తన సవితి తల్లిపై అఘాయితాయనికి పాల్పడ్డాడు. ముంబై లో పలు సీరియల్స్ లో నటించిన ఈ కామాంధుడు ఇలా చేయడం సమాజం తలదించుకునే ఘటన.. ఎవరు లేని సమయంలో బలవంతంగా ఆ పనిచేశాడు. ముంబై లోని ఓ ప్రముఖ దర్శకుడికి ముగ్గురు భార్యలు కాగా అతని కొడుకు ముగ్గురి భార్యలలో ఒకరైన సవితి భార్యపై కన్నేశాడు. వరసకు తల్లి అయ్యే ఒక ఆవిడ పట్ల వ్యామోహన్ని పెంచుకున్న ఈ నటుడు బంధాలు మరచి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడట.
అంతే కాకుండా ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు కూడా దోచుకుని పారిపోయాడు.కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్న పోలీసులు నిందితుడికి, బాధితురాలికి మధ్య ఏమైనా ఆస్తి వివాదాలు ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. సమాజంలో ప్రముఖ స్థానంలో ఉన్నవారే ఇలా చేస్తుండడంతో సామాన్యులకు వారు ఏం ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి..