ఒక చేతిలో బీరు బాటిల్.. మరో చేతిలో స్టీరింగ్.. ఆఖరికి?

savitri shivaleela
నేడు సహజ మరణాల కంటే.. రోడ్డు ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయేవారే ఎక్కువయ్యారు. ప్రాణాలంటే లెక్కలేకనో.. లేక పోతే నాకెమవుతుందనే ధీమానో తెలియదు కానీ.. నిర్లక్షంగా డ్రైవింగ్ చేస్తూ.. వారు చావడమే కాకుండా ఎంతో అమాయకుల ప్రాణాలను కూడా నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నారు. ఈ దారుణాలకు కొందరి కేర్ లెస్ డ్రైవింగ్ కారణమైతే .. మరికొందరిదేమో అడ్డదారుల్లో వెలుతూ.. అతి స్పీడుతో వాహనాలను నడుపుతూ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటున్నారు. కన్నవారికి కన్నీళ్లు మిగిల్చి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
మద్యం మత్తు చేసిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలను కోల్పోయారు. అర్థరాత్రి సమయంలో {{RelevantDataTitle}}