దారుణం.. వృద్ధురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం..!
మహిళల రక్షణ కోసం నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా దేశంలో మాత్రం మహిళలు, బాలికలు, చిన్న, పెద్ద, పండు, ముసలి తేడా లేకుండా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకు ఏదో ఒక చోట నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వృద్ధురాలుపై 25 ఏండ్ల ఓ సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్ర లోని థానే జిల్లాలో చోటు చేసుకున్నది. 65 ఏండ్ల వృద్ధురాలు మానసికంగా బాధపడుతుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అదునుగా భావించిన ఆ కామాంధుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.
ఇప్పటికే థానే పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వివరించారు. నగరంలోని నౌపడలోని హౌసింగ్ సొసైటీలో ఓ యువకుడు సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే సొసైటీలోని ఓ ఇంట్లో మానసిక రుగ్మతతో బాధపడుతూ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. అప్పుడప్పుడు మాత్రం ఆమె బంధువులు చూడటానికి వచ్చిపోతుంటారు. ఇదంతా గమనించిన ఆ యువకుడు {{RelevantDataTitle}}