ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషిలో విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా కనుమరుగైపోయింది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే నిండు నూరేళ్ల జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవించాల్సింది పోయి చిన్న చిన్న కారణాలకే అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. క్షణికావేషంలో వెనక ముందు ఆలోచించకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతోమంది ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.
ముఖ్యంగా నేటి రోజుల్లో
{{RelevantDataTitle}}