పాక్‌లో కీలక పరిణామాలు.. ఇండియాపై ఎఫెక్ట్‌?

పాకిస్తాన్ లోని పెషావర్ పట్టణంలో వారం రోజుల కిందట జరిగిన బాంబు దాడిలో 112 మంది మరణించడం తెలిసిన విషయమే. అయితే ఆ మసీదులో బాంబు దాడి జరగడం అంత చిన్న విషయం కాదు. దాని చుట్టూ దాదాపు 400 మంది సైనికులు పహారా కాస్తున్నారు. మసీదు లోపల 200 మంది, మసీదు బయట మరో 200 మందిపైగా ఉన్నారు. అయినా అక్కడ భీకరమైన బాంబు దాడి జరిగింది.  దీనికి ఎవరో సహకరించారని అనుమానించాల్సిన పరిస్థితి.

ఒక మానవ బాంబు దాడి 200 మంది సైనికులను తప్పించుకొని జరగడం అసాధ్యం. అక్కడ ఉన్న సైన్యం లోని ఎవరైనా ఖచ్చితంగా సహకరించి ఉండాల్సిందే. అంటే పెషావర్ లో జరిగిన బాంబు దాడి  పాక్ సైన్యానికి కచ్చితంగా ఏదో లింకు ఉండి ఉంటుంది. అంటే ప్రస్తుతం {{RelevantDataTitle}}