భారత్కు అండగా అమెరికా.. చైనా ఉక్కిరిబిక్కిరి?
మరొక అంశం డిప్లమసి విధానం.. ఒక దేశం నుంచి మరో దేశం మధ్య చిచ్చు పెట్టడం, తర్వాత వాటిని తమకు అనుకూలంగా మలుచుకొని అక్కడ చైనా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం. ఇది పెద్ద దేశాల మధ్య కుదరడం లేదు. కానీ చిన్న దేశాల్లో చైనా విజయవంతమైందని చెప్పొచ్చు.
ప్రస్తుతం భారత్ హిమచల్ నుంచి లడాఖ్ దాకా ఇన్ ఫ్రా ను డెవలఫ్ మెంట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. 206 మిలియన్ డాలర్లతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. దాదాపు 50 వేల సైన్యం, 9 వేల ట్రూపులు అక్కడ పహారా కాసేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో గల్వాన్ లోయలో జరిగిన {{RelevantDataTitle}}