మీడియా మంటలు: మీడియా ప్రపంచంలో పెను విషాదం.. ఇంతకంటే ఏముంటుంది...?
ఏ చిన్న సంస్థ అయినా.. తన దగ్గర ఉద్యోగం చేసే వారికి ఆదరువుగా నిలుస్తుంది. ఏ చిన్న కష్టం వచ్చినా.. నేనున్నానంటూ.. ఉద్యోగికి అండగా నిలుస్తుంది. అయితే, అదేం చిత్రమో.. ప్రపంచానికి పాఠాలు చెప్పి.. బుద్ధులు నేర్పించే మీడియాలో మాత్రం అదే ఉద్యోగులు వివక్షకు గురవుతున్నారు. మీ చావు మీరు చావండి! అని సంస్థలు ఉద్యోగులను నడివీధిలో వదిలేస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరు సాచింది. దీని బారిన పడ్డవారు ఎవరూ అతీతులు కారు. అంటే.. {{RelevantDataTitle}}