ఐక్యరాజ్య సమితి కోవాక్స్ కార్యక్రమానికి భారత్ ఇప్పటికే 8.6 కోట్ల టీకాలను పంపిణీ చేస్తోంది. వర్దమాన దేశాల ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే టీకాల కొరతను అధికమించాలన్నది భారత్ వాదన. అందుకు అనుగుణంగానే దేశంలో వ్యాక్సిన్ ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.