భారత్‌, చైనా సరిహద్దుల్లో టెన్షన్‌.. మోదీ ఏం చేశారంటే?

చైనా గతంలో డోక్లామ్ ప్రాంతం, గాల్వన్ లోయ లో భారత సరిహద్దుల్లోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత సైన్యం, చైనా సైన్యం పరస్పరం దాడులు చేసుకున్నాయి. భారత సైనికులు 20 మంది వరకు అమరులయ్యారు. {{RelevantDataTitle}}