“కాకతీయ యూనివర్సిటీ”....“దూరవిద్యా”...నోటిఫికేషన్
వరంగల్లోని కాకతీయ
యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్
ఎడ్యుకేషన్ 2018-19కి గాను వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో
ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది...ఈ నోటిఫికేషన్ లో భాగంగా బీఏ, బీకాం, బీకాం కంప్యూటర్స్..అదేవిధంగా
ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిందీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ మొదలగు కోర్సులని ప్రవేశ పెట్టింది.
కోర్సులు..
యూజీ కోర్సులు: బీఏ, బీకాం, బీకాం కంప్యూటర్స్, బీఎల్ఐఎస్సీ, బీఎస్సీ, బీబీఏ.
పీజీ కోర్సులు: ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిందీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సంస్కృతం, ఇంగ్లిష్, రూరల్ డెవలప్మెంట్, తెలుగు, సోషియాలజీ, జర్నలిజం, హెచ్ఆర్ఎం, ఎంకాం, ఎంఎస్డబ్ల్యూ, ఎంజే, ఎంటీఎం, ఎమ్మెస్సీ (మ్యాథ్స్, సైకాలజీ).
విద్యార్హత లేని వారికి
ప్రవేశ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 16,
2018.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో.
దరఖాస్తు ఫీజు: యూజీ కోర్సులకు రూ.200, పీజీ కోర్సులకు రూ.250.
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 27,
2018.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.sdlceku.co.in