ఏపీలో ఆ స్కూళ్ళు మూత... చర్యలకు సిద్ధం ?

VAMSI
రాష్ట్రంలో ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు మూతపడనున్నాయి అంటే అవుననే వినిపిస్తోంది. రాష్ట్రంలో 418 ప్రైవేట్‌ ఎయిడెడ్‌ పట్షలల్ వరకు మూతపడే అవకాశం కనిపిస్తోంది . ఈ పాఠశాలలన్నింటినీ మూసేసే దిశగా చర్యలు తీసుకోవాలి అంటూ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అయితే ఈ పాఠశాలలకు పలుమార్లు నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. ఒక్కో స్కూల్లో 8 నుంచి 35 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఈ సంఖ్య చాలా తక్కువని.. ఇంత చిన్న సంఖ్యతో పాఠశాలను నడిపించలేమని విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆదేశాలు జారి చేసింది.
ఈ క్రమంలో కొన్ని ప్రైవేట్ ఎయిడ్ స్కూల్స్ తమ విద్యార్థుల సంఖ్యను పెంచుకోగా మరికొన్ని మాత్రం అదే సంఖ్యను కలిగి ఉండటం, ఇంకా కొందరు పిల్లల్ని తమ పాఠశాలల నుండి కోల్పోవడం వంటివి జరిగాయి. కాగా ఇపుడు విద్యార్థుల ప్రవేశాలను పెంచుకున్న పాఠశాలలు మినహా మిగిలిన 418 పాఠశాలలపై చర్యలు తీసుకోవాలంటూ రెండు రోజుల క్రితం {{RelevantDataTitle}}