రేపు సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షలపై అవగాహన సదస్సు

Shyam Rao

అశోక్‌నగర్‌లోని కృష్ణప్రదీప్‌ ట్వంటీఫస్ట్‌ సెంచరీ ఐఏఎస్‌ కోచిం గ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షలపై ఈనెల 14న ఉదయం 10 గంటలకు త్యాగరాయగాససభలో అవగాహనాసదస్సు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ తర్వాత సివిల్స్‌లో ఉన్న కెరీర్‌ అవకాశాల పై ప్రముఖలు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. ఇతర వివరా లకు 8586233879, 040-65537733 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: