భగ్గుమన్న బంగారం..అదే దారిలో వెండి..!
నేడు మార్కెట్ లో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,470 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200, 24 క్యారెట్ల ధర రూ.52,580 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,580 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,580గా ఉంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,470 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,470 గా ఉంది..బంగారం పెరిగితే..వెండి కూడా అదే దారిలో నడిచింది.ముంబైలో కిలో వెండి ధర రూ.62,700 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.68,500 ఉంది. బెంగళూరులో రూ.68,500, కేరళలో రూ.68,500 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.68,500, విజయవాడలో రూ.68,500 వద్ద వుంది..ఈరోజు భారీగా పెరిగిన ధరలు నేడు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి.