మనం నీటిని తాగకుండా.. ఆహారాన్ని భుజించకుండా ఎక్కువ రోజులు ఉండలేము..అయితే కొంతమంది మాత్రం రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎక్కువగా చాలామందికి పాలు తాగే అలవాటు ఉంటుంది అయితే చికెన్ లేదా మాంసం తిన్న తర్వాత పాలు తాగుకూడదని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పాలు , ఉప్పు కలిపిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరంగా మారుతుందని కొన్ని పురాణాలలో తెలపడం జరిగిందట. అంతేకాకుండా చర్మ సంబంధిత వ్యాధులను కూడా వచ్చే అవకాశం ఉంటుందట. చికెన్ తిన్న తర్వాత పాలు వంటివి తాగడం వల్ల జీర్ణం కాకుండా ఉంటుందట. అంత