నిజానికి డయాలసిస్ చేయించుకునే కిడ్నీ రోగులు చాల నరకంగా అనుభవిస్తుంటారు. వారానికి రెండు మూడు రోజులు ఆస్పత్రులకు వెళ్లడం, నాలుగైదు గంటల పాటు డయాలసిస్ చేయించుకొని రావడం చాల కష్టమైన ప్రక్రియ ఇది. ఇకపై ఈ పద్ధతికి అధికమించేదుకు ఇంట్లోనే డయాలసిస్ చేసుకునే పద్ధతికి కేంద్రం శ్రీకారం పలికింది. ‘పెరిటోనియల్ డయాలసిస్’ అనే పద్ధతితో కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చ అని తెలియచేసింది.
ఈ పద్ధతిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి.. అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేసేలా కేంద్రం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. పెరిటోనియల్ డయాలసిస్ బ్యాగు కొనుక్కుని దాని ద్వారా ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చని తెలియచేసింది. అమెరికా, థాయిలాండ్, హాంకాంగ్, న్యూజిలాండ్,
{{RelevantDataTitle}}