వేసవి సమస్యలకి   “సబ్జా గింజలు” తో చెక్ పెట్టేయండిలా...!!!

VIKRAM

ఎండాకాలం వచ్చిందటే ఆరోగ్య రక్షణకై మనం చేయని ప్రయత్నాలు ఉండవు. ఎండ దెబ్బ తగలకుండా ఉండటానికి మన రోజు వారి ఆహర పదార్ధాలు, తీసుకునే తిండి ఇలా ప్రతీ విషయంలో మార్పులు చేస్తాం. సహజంగానే ఎండాకాలంలో అధిక దాహం, శరీరం అలసటలకి ఎక్కువగా లోనవుతూ ఉంటాం. ముఖ్యంగా అధిక దాహం అందరిని ఇబ్బంది పెట్టె ముఖ్యమైన సమస్య. దీనికి అందరూ ఉపయోగించే ఏకైక పద్దతి ఒక్కటే..సబ్జా గింజలు పానీయం..

సబ్జా గింజలు వీటిని ఎండాకాలంలో అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి

అలాగే నిమ్మరసం, పంచదార కలిపిన నీటిలో సబ్జాలు వేసి తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వలన సబ్జాలో ఉండే చల్లని గుణం, నిమ్మలో ఉంటే సిట్రిక్ యాసిడ్ , పంచదారా అన్నీ కలిసి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి అలాగే అధిక దాహం తీర్చేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రయాణాలు చేసే వారికి, ఎక్కడికైనా వెళ్ళే సమయంలో ఈ సబ్జా గింజల పానీయం తీసుకుని వెళ్తే వీటి ఫలితాని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ గింజలని చాలా మంది రాయనిక కూల్ డ్రింక్స్ లో కానీ లేదా

సబ్జా గింజలలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ క్రియకి ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. కడుపులో మంట, ఉబ్బసం {{RelevantDataTitle}}