నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం. అసలు సరిగ్గా మనిషి నిద్రపోకపోతే ఖచ్చితంగా తక్కువ టైంలోనే చనిపోవడం ఖాయం. నిద్ర లేమి వలన చాలా రోగాలు వస్తాయి. కాబట్టి నిద్రపోవడం చాలా ముఖ్యం. కాని ఈ రోజుల్లో ప్రశాంతమైన నిద్ర కొంతమందికే వస్తుంది. కాబట్టి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ పద్ధతులు ఖచ్చితంగా పాటించండి. ప్రశాంతమైన నిద్ర మీ సొంత అవుతుంది.నిద్ర పట్టాలంటే ముందుగా చెయ్యాలసిన కష్టమైన పని. స్మార్ట్ ఫోన్ ని దూరంగా పెట్టడం. అవును స్మార్ట్ ఫోన్ వల్లే చాలా మంది నిద్ర లేమి సమస్యకి గురవుతున్నారు.స్మార్ట్ఫోన్తో ఎక్కువ సమయ