పొద్దున్నే ఈ కషాయం తాగితే ఆరోగ్యానికి మంచిది?

Purushottham Vinay
వేపాకు తినడానికి చేదుగా ఉంటుంది కానీ ఇది చేసే మేలు మాత్రం చాలా తియ్యగా ఉంటుంది. ఈ ఆకుతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.ఇక వేపాకులతో కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి  ముందుగా మీరు గుప్పెడు వేపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడగాలి. ఆ తరువాత ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు తీసుకుని వాటిని బాగా వేడి చేయాలి.ఆ నీళ్లు కొద్దిగా వేడయ్యాక వేపాకులను వేసి ఒక గ్లాస్ కషాయం అయ్యే దాకా బాగా మరిగించాలి. ఆ తరువాత ఈ కషాయాన్ని బాగా వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే వేపాకు కషాయం తయారవుతుంది. ఈ కషాయాన్ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తాగడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ కషాయాన్ని తాగడం వల్ల పొట్టలో ఉండే క్రిములు కూడా చాలా ఈజీగా చనిపోతాయి. ఇంకా అలాగే జీర్ణ {{RelevantDataTitle}}