మన శరీరాన్ని చల్లగా ఉంచే విత్తనాల్లో సోంపు గింజలు కూడా ఒకటి. వీటిలో ఉండే రసాయన సమ్మేళనాలు శరీరంలో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరచడంలో బాగా సహాయపడతాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి.వీటిని వంటల్లో వాడడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు శరీరం కూడా కూల్ గా ఉంటుంది.శరీరానికి కావల్సిన పోషకాలు కూడా ఈజీగా అందుతాయి.అలాగే చియా విత్తనాలను తీసుకోవడం వల్ల కూడా మన శరీరం బాగా చల్లబడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం
{{RelevantDataTitle}}