మనీ: రూ.30వేలతో రూ.3 లక్షల వరకు ఆదాయం.. ఎలా అంటే..?

Divya
మీలో ఎవరైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లు అయితే.. ఏదైనా సరే లాభసాటిగా ఉండే వ్యాపారం చేసుకోవాలి అని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు. ఇక ఎలాంటి వ్యాపారం చేయాలో తెలియక చాలామంది ఈ  విషయంలో ముందడుగు వేయలేకపోతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలనుకునే వారికి ఒక అద్భుతమైన వ్యాపార ఆలోచన మేము ముందుకు తీసుకు రావడం జరిగింది. ఇక ఈ వ్యాపారంతో వేలల్లో ఖర్చు ఉంటుంది. కానీ ఆదాయం మాత్రం లక్షల్లో వస్తుంది. ఇక ఈ వ్యాపారానికి 30 వేల రూపాయల వరకు మీ దగ్గర ఉండాలి . ఇక చెరువు తవ్వకానికి అయ్యే ఖర్చు అదనంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మీరు చెరువులను వలసిన పని ఉండదు.
ఇంతకు ఆ వ్యాపారం ఏమిటి అంటే ముత్యాల పెంపకం.. ముత్యాల పెంపకం కోసం మీరు కనీసం 30 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టాలి. అయితే లాభం మాత్రం మూడు లక్షల వరకు ఉంటుందని గుర్తించాలి. ఇక ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి మూడు విషయాలు చాలా అవసరం.. శిక్షణ,  గుల్లలు, చెరువులు.. మీ దగ్గర తగినంత స్థలం ఉంటే చెరువు తవ్వకంలో ప్రభుత్వం మీకు సహాయం కూడా చేస్తుంది. అంతేకాదు మీకి అయిన  ఖర్చు లో 50 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం గమనార్హం. మధ్యప్రదేశ్, {{RelevantDataTitle}}