నమ్రతా రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిందిగా..!!
2005 ఫిబ్రవరి 10 న ముంబై లో చాలా సింపుల్గా కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది. ఆ తరువాత నటనకు గుడ్బై చెప్పి నమ్రతా ఇంటికే పరిమితమైంది. ఇక వీరిద్దరికీ గౌతమ్,సితార అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం అమృత ఒక వైపు ఫ్యామిలీని చూసుకుంటూనే మరొక వైపు మహేష్ బాబు సినిమాల డేట్స్, బిజినెస్ విషయంలో కూడా సహాయం చేస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు నిర్మించిన నిర్మాణ సంస్థను ఆమె దగ్గరుండి చూసుకుంటున్నారట.
అయితే నమ్రత రీఎంట్రీ ఇస్తోంది అని పలుసార్లు వార్తలు వినిపించాయి కానీ ఆ వార్తలను ఆమె ఖండిస్తూ వచ్చింది. రీ ఎంట్రీ పై మరొకసారి నమ్రతా క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. నిన్నటి రోజున హైదరాబాదులో తన స్నేహితులతో ప్రారంభించిన స్టైలింగ్ స్టోర్ ఆవిష్కరణ కు హాజరయ్యింది ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలను షేర్ చేసింది. ఈ క్రమంలోనే రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ అభిమానులు తెరపై మళ్లీ తనని చూడాలని అనుకున్నారని కానీ నేను వాళ్ళ చేస్తూనే ఉన్నానని.. తమ ఫ్యామిలీ చూసుకోవడంలో చాలా బిజీగా ఉన్నాడు అదే నాకు చాలా సంతోషం కలిగిస్తోంది అందుచేతనే సినిమాల వైపు దృష్టి పెట్టలేదు అని తెలియజేసింది. దీంతో రీ ఎంట్రీ ఇవ్వాననే క్లారిటీ ఇచ్చింది నమ్రతా