ఆ డైరెక్టర్ తో గోపీచంద్ సినిమా లేనట్లేనా..?

Divya
తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత జయం సినిమాలో విలన్ గా నటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఆక్రమంలోనే నిజం వర్షం, వంటి సినిమాలలో కూడా విలన్ గా నటించి అద్భుతమైన నటనని ప్రదర్శించాడు.. కానీ యజ్ఞం సినిమాతో ఒక్కసారిగా మళ్లీ హీరోగా మారి మంచి విజయాన్ని అందుకున్నారు గోపీచంద్. ఇక ఆ తర్వాత పలు యాక్షన్ సినిమాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు గోపీచంద్. ఇక తర్వాత ఆంధ్రుడు, గోలీమార్, రణం, లౌక్యం వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.

అయితే తాజాగా పక్క కమర్షియల్ {{RelevantDataTitle}}