టాలీవుడ్ యంగ్ హీరో అయిన విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు మాములుగా లేదు.అయితే విజయ్ దేవరకొండ ఫస్ట్ టైమ్ భారీ స్థాయిలో.. పాన్ ఇండియా రేంజ్ లో చేసిన సినిమా లైగర్. ఇకపోతే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది మూవీ.అయితే భారీ అంచనాలతో విడుదల అవ్వబోతున్న ఈసినిమా ప్రమోష్స్ ను అంతే భారీగా టీమ్ ప్లాన్ చేశారు.
పోతే అందులో భాగంగా.. అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్ ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.ఇదిలావుంటే ఇక తాజాగా ఈమూవీ టీమ్ గుజరాత్ లో ప్రమోషన్ ఈవెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఇకపోతే అక్కడ భారీగా ఆడియన్స్ లైగర్ టీమ్ కు బ్రహ్మరథం పట్టారు. కాగా అందరూ ఔరా అనేంతగా విజయ్ క్రేజ్ పెరిగిపోయింది. ఇక దాంతో బాలీవుడ్ కూడా షాక్ అయ్యి చూస్తోంది. ఇక పోతే ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో జరిగిన సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న విజయ్... స్థానిక ఆహారం గుజరాతీ థాలిని టేస్ట్ చేశారు.అయితే ఆయన గుజరాత్ థాలీ ప్లేట్ ముందు కూర్చుని దానిని ఆరగించేందుకు సిద్ధపడుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.
ఇదిలావుంటే ఇమ ఈ ఫొటోను విజయ్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.కాగా గుజరాతీ స్థానిక వంటకాలతో కూడిన ప్లేట్లో పలు రకాల వంటకాలను పెద్ద ప్లేట్లో అమర్చారు.ఇక ఆ ప్లేట్లోని ఆహార పదార్థాలను ఆసక్తిగా గమనిస్తూ విజయ్ కూర్చుని ఉన్నాడు. అయితే ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే నెటిజన్లు వేలల్లో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక లైగర్ సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. కాగా మరి ఈ సినిమాతో విజయ్ ఏలాంటి రిజల్ట్ సాధిస్తాడో చూడాలి..!!