ఇండస్ట్రీ లో మరో విషాదం... జబర్దస్త్ ఆర్టిస్ట్ మృతి...!!

murali krishna
మిమిక్రీ ఆర్టిస్ట్ మూర్తి ఇవాళ కన్ను మూశారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తనకున్న మిమిక్రీ టాలెంట్‌ తో మూర్తి ఎవర్నే అయినా అను కరించేవారు. అంతేకాదు . 2018 వరకు బుల్లితెర పై అయన అలరించారు. ఆ తర్వాత 'ప్యాంక్రియాస్‌' క్యాన్సర్‌ కారణం గా తీవ్ర అనారోగ్యాని కి గురయ్యాడు. కేవలం మూడు సంవత్సరాల లోనే తన వైద్యం కోసం దాదాపు గా 16 లక్షలు ఖర్చు పెట్టారు. చాలా మంది దాతలు కూడా మూర్తి అనారోగం కోసం తెలుసుకొని ఆయన కు చేతనైన సాయం చేశారు. అయినప్పటి కీ లాభం లేకుండా పోయింది. గత కొన్నిరోజులు గా పరిస్థితి తీవ్రంగా మారడంతో ఆయన ఇవాళ మధ్యాహ్నం హన్మకొండో చని పోయారు.
తనకు వచ్చిన ఈ వ్యాధి వల్లే తాను చాలా సన్నగా మారి  పోయానని గతంలో ఛానల్స్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ల్లో చెప్పు  కొచ్చారు. అయితే ఆ సమయం లో
{{RelevantDataTitle}}