బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ ష్టాపబుల్’ సీజన్ 1కు వచ్చినంత క్రేజ్ సీజన్ 2కు రాకపోవడంతో ఆహా నిర్వాహకులు కలవర పడుతున్నట్లు టాక్. ఇలా జరగడానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. సీజన్ 2ను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లోకేష్ లతో ప్రారంభించడంతో రాజకీయ ఫ్లేవర్ తో నడిచిన ఆషో అందరికీ కనెక్ట్ కాలేదు.ఆతరువాత సిద్దు జొన్నలగడ్డ శర్వానంద్ ఆపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లు ఈషోకు అతిధులుగా వచ్చినా పెద్దగా ఓటీటీ ప్రేక్షకులు ఈ షోకు కనెక్ట్ కావడం లేదు. లేటెస్ట్ గా అల్లు