చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ లో రీ ఏంట్రీ ఇస్తున్న స్టార్....!!
బడే మియా చోటే మియాతో హిందీ లోకి రీఎంట్రీ ఇవ్వబో తున్నాడు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరో లుగా బడే మియా చోటే మియా సినిమా తెరకెక్కుతోంది.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందు తోన్న ఈ సినిమా కు అలీ అబ్బాస్ జాఫర్ దర్శ కత్వం వహించ బోతున్నాడు.
అమితా బచ్చన్, గోవిందా హీరో లుగా 1996 లో రిలీజైన బడే మియా చోటే మియా సినిమా కు సీక్వెల్ గా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రూపొం దుతోంది. ఇందు లో పృథ్వీ రాజ్ సుకుమా రన్ కీలక పాత్ర లో నటించ నున్నాడు. అక్బర్ అనే క్యారెక్ట ర్ చేస్తు న్నాడు. ఈ సినిమా లో అతడు మెయిన్ విలన్ గా కనిపించ బోతున్నట్లు తెలి సింది. పృథ్వీ రాజ్ క్యారెక్టరై జేషన్ డిఫరెంట్ గా ఉంటుందని సమా చారం.
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందు తోన్న ఈ సినిమా ను వచ్చే ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ చేసేం దుకు సన్నాహాలు చేస్తు న్నారు. పాన్ ఇండియన్ స్థాయి లో హిందీ, తెలుగు తో పాటు తమిళం,మలయాళం, కన్నడ భాష ల్లో రిలీజ్ చేయబో తున్నారు. గతంలో బాలీవుడ్ లో అయ్యా, ఔరంగజేబ్ సినిమా లు చేశాడు పృథ్వీ రాజ్ సుకు మారన్.
బాలీవుడ్లో చివరగా తాప్సీ ప్రధాన పాత్ర లో 2017లో రిలీ జైన నామ్ షబానా సినిమాలో పృథ్వీ రాజ్ సుకు మారన్ కనిపిం చాడు. ప్రస్తుతం తెలుగు లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేష న్లో రూపొం దుతోన్న సలార్ సినిమా లో పృథ్వీ రాజ్ సుకుమా రన్ విలన్ గా నటిస్తున్నాడు.